KTR | డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్�
KTR | తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో (Mahabubnagar )పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్
Rythu Runa Mafi | రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేయడం, పింఛన్ల చెల్లింపు వంటి సంక్షేమ పథకాలను కొద్దికాలం ఆపివే�
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నది. ప్రజల భాగస్వామ్యానికి నమూనాగా, పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతిన�
రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.38 వేల కోట్ల అప్పులు చేసిందని, దీనిని బట్టి రాష్ట్రం దివాలా తీసిందని అర్థమవుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ పేర్కొన్నారు.
అన్ని అనుమతులూ ఉన్నాయి. స్థలాల క్రమబద్ధీకరణ కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా ఓకే చెప్పింది. గృహరుణాలకు అనుమతి కూడా లభించింది.
భార్యా ఇద్దరు పిల్లలతో సంసారాన్ని వెళ్లదీస్తున్న సురేశ్ది(పేరుమార్చాం) దిగువ మధ్యతరగతి సాధారణ కుటుంబం. అతనిది నెలకు రూ.20వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగం. మద్యానికి బానిసకావడంతో నిత్యం రూ.100 నుంచి రూ.150 వరక
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు రావటంపై సందేహాలు నెలకొన్నాయి. సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కాలేజీలకు ఇప్పటివరకు నేషనల్ మె�
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు చేపడతామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్వీ కల్వకుర్తి మండలాధ్యక్షుడు గ ణేశ్ డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు.