గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది.
నిరుద్యోగులారా ఆ త్మహత్యలు చేసుకోవద్దు.. కొట్లాది కొలువులు సాధించండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో పాలక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.
నిన్నమొన్నటిదాకా దేశస్థాయిలో వెలుగులీనిన తెలంగాణ పంచాయతీలు ఇప్పుడు కళతప్పాయి. ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న గాంధీజీ స్ఫూర్తితో కేసీఆర్ తొమ్మిదేండ్ల పాటు ఎంతో కృషి చేసి అభివృద్ధి చేసిన గ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ను, ఉద్యోగులను వంచించిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, పల్లె రవికుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర�
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని బీఆర్ఎస్ నేతలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తన ఇంటిలో ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న బక జడ్సన్ను కార్పొర�
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట�
KTR | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను సోమవారం ఉదయం అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
Harish Rao | రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో సమస్యలే లేవు అన్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.