“మా రుణం ఎందుకు మాఫీ కాలే.. మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఎందుకు చేయలే.. ఇదే సర్కారు.. ఏమి గోస ఇది.. అందరికీ చేసినన్నడు.. అన్నీ చేసినట్టు చెప్పుకున్నరు.. మాకెందుకు గాలే” అని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అన్నద�
రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. ఒకవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండే రుణాలను పూర్తిగా తీసుకోవడంతోపాటు మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు ప్రైవేటు బ్య
ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే త మ ఉద్దేశమని, దీని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభ
సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతన్నల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. రేవంత్ రుణ మోసంపై రణభేరి మోగించింది.
గతంలో ఇట్లా ఇబ్బంది కాలేదు...నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎడపల్లిలోని సిండికేట్ బ్యాంకులో రూ.1.33లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ మూడో జాబితాలోనూ పేరు రాలే. బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారిని అడి�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తామని చెప్పి మోసం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వంకుట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ శనివార�
రుణమాఫీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పేరిట మరో అంకానికి తెరలేపుతున
రైతన్నలకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పి అర్హులను సైతం విస్మరించింది. దీంతో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా ఉంది పరి�
మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ స్థానం దక్కని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్నవారిలో 342 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హద్దుమీరిన అబద్దాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని చూస్తారు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వ�
తెలంగాణను ప్రపంచబ్యాంకు విషకౌగిలిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ‘తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు సానుకూలంగా ఉన్నది’ అని సీఎం రేవంత్రెడ్డి కొన్నాళ్లుగా పదేపద