మీరు చూస్తున్న చిత్రం.. మబ్బులను తాకుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్లా కనిపి స్తుంది కదూ.. అలా అనుకుంటే పొరపడినట్టే. మరీ పౌంటెయిన్ నుంచి పాలబుగ్గల జలదార పైకి వస్తుందనుకుంటున్నారా.. అదీ కాదు.. ఎంటంటే.. క�
ఏడు నెలల నుంచి ఖాళీ అయిన వైద్యుల పోస్టుల భర్తీపై ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు దృష్టి సారించకపోవడం పేదలకు శాపంగా మారుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రో ద్బలంతోనే రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభ
అప్పుచేసి పప్పు కూడు తినొద్దన్నారు పెద్దలు. కానీ, అప్పుచేసి ఆస్తులు పెంచుకుంటే తప్పు కాదనేది ప్రస్తుతం చెలామణిలో ఉన్న సూత్రం. డబ్బు ముందుగా ఆదా చేసి, తాపీగా లెక్క పెట్టుకొని, ఆపై ఖర్చుచేసే పరిస్థితి ఎక్క�
పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్�
KTR | గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సర్కారుకు సూచించారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్�
Telangana | తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయ�
‘తెలంగాణ సంసారం అప్పుల పాలైంది. ఈ అప్పుల సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ వస్తున్నా’.. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. అయితే, ముఖ్యమంత్రి తాను చెప్పినట్టు అప్పుల నుంచి తెలంగాణను తెరి�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీర్చడం దేనికి సంకే�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది.
తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
సుంకిశాల గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుక
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు.