ప్రాజెక్టుల మంజూరుకు ఏండ్లు! ఆ తర్వాత సర్వేకోసం మరికొన్నేండ్లు! శంకుస్థాపనకు ఇంకొన్ని సంవత్సరాలు! ఆ తర్వాతైనా పనులు పూర్తవుతాయా? అంటే అదీ లేదు! అనుమతుల మాటంటారా.. ఆ ఊసన్నదే ఉండదు.
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్
Harish Rao | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ మాని.. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. ఇవాళ రాష్ట్రంలో పరిపా
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్య
Koppula Eshwar | కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గ్రెస్ ఏడునెలల పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో 36 మంది విద్యార్�
KTR | విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోఖం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 20 ఏండ్ల నుంచి రో�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతలు, కొర్రీలతో కొనసాగుతోంది. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంల
MGM | వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా దవాఖాన ఎదుట ధర్నా చేసిన మాజీ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు తొమ్మిది మందిపై మట్టెవాడ పో�
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం మానేయాలని సూచించారు. రాజకీయ విభేదాలతో తెల�
ఆర్టీసీలో ట్రేడ్ యూనియ న్ ఎన్నికల నిర్వహణ విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
రైతు రుణమాఫీకి సంబంధించి ఆధార్ మిస్మ్యాచ్కు కారకులైన ఇద్దరు పీఏసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.