రైతన్నలకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పి అర్హులను సైతం విస్మరించింది. దీంతో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా ఉంది పరి�
మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ స్థానం దక్కని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్నవారిలో 342 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హద్దుమీరిన అబద్దాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని చూస్తారు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వ�
తెలంగాణను ప్రపంచబ్యాంకు విషకౌగిలిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ‘తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు సానుకూలంగా ఉన్నది’ అని సీఎం రేవంత్రెడ్డి కొన్నాళ్లుగా పదేపద
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
గ్రేటర్ వరంగల్లోని కాశీబుగ్గ ఓసిటీ రోడ్డులోని సబ్స్టేషన్ పరిధి విద్యుత్తు అధికారులు వినియోగదారుడిని బూతులు తిట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతిపక్ష నేతలకు ‘ప్రొటోకాల్'పై ప్రభుత్వం మరోసారి తన వైఖరిని బయటపెట్టుకున్నది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను అవమానించాలని ప్రయత్నించింది.
ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడటమేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ మానసపుత్రిక అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్�
లంబాడా ల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కా రు, వారికి ఒక్క మంత్రి పదవిని కూ డా కేటాయించకుండా అవమానిస్తున్నదని, తక్షణమే లంబాడాలకు మం త్రి పదవి ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీ య వర్కింగ్ ప్రెసిడె�
Sunkishala | ఇటీవల నిర్మాణంలో సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై సర్కారు బదిలీ వేటు వేసుంది.
MLA Jagadish Reddy | గడిచిన ఎనిమిది నెలల కాలంలో వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే, కనకపు సింహాసనాల మీద కూర్చున్నవేమో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతి పక్షాన్ని కరుసున్నాయి అంటూ జగదీశ్ రెడ్�
KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగ�