ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పటి ముఖ్యమంత్రి క�
దేశంలోని ైస్పెసెస్, టీ, రబ్బర్ బోర్డులకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బో ర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
MLC Kavitha | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన
MLA Prashanth Reddy | ట్విట్టర్కు టిక్టాక్కు తేడా తెలియని వాడు, పాలించడం చేతగాక ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని బీఆర్ఎస్ ఎమ్మె�
పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు.. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన న్యూట్రిషన్ కిట్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. గత 13 నెలలుగా ఈ కిట్ల
ఉస్మానియా దవాఖానకు నూతన భవనాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం అంచనా వ్యయం కూడా ప్రకటించింది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలు నిర్మిస్తామని, 2000 పడకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్న
ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా. మౌనంగా చూస్తున్నా..త్వరలోనే వస్తా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమ�
ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. గెలిచాకే తెలుస్తుంది అసలు విషయం. ఆర్థిక పరిస్థితి అడ్డు తగులుతుంది. హామీలిచ్చినప్పుడు ఈ విషయం తెల్వదా అంటే తెలుసు, కానీ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అల�
ప్రభుత్వ ఉద్యోగులు ‘పదవీ విరమణ’ అనే ఘట్టాన్ని అనేక బాధ్యతల పరిష్కార మార్గంగా భావిస్తారు. మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను ఏ విధంగా వాడుకోవాల్నో ఏడాది ముందునుంచ�
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ మోతె మండల ముఖ్�
ఈ నెల ఏడు వరకు ఎస్సీ వర్గీకరణ చేయకుంటే లక్ష డప్పులు, వేల గొంతులతో సునామీ సృష్టిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.
KTR | సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని.. బల్దియాలు అంటే ఖాయా.. పియా.. చల్దియా.. అనే సామెత ఉండేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో జరి�
అటవీ ఉత్పత్తులు, సొంతంగా తయారు చేసిన వస్తువుల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థను పట్టించుకునే నాథులు లేకుండా పోయారు.
ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలలో గురువారం రెవెన్యూ డి