SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషనర్కు రెఫర్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ పనితీరుపై పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ పూర్తిగా విఫలమైనట్టు అసహనం వ్యక్తంచేస్తున్నట్టు సమాచా�
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని కులాలవారీగా జనాభా వివరాలు తేలుస్తారా? ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా యి. ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలను పొందింది? ఏ కులం తక్కు వ అవకాశాలను పొందింది? వంటి సమగ్ర సర్వేలో పొందుపర్చ�
‘కుల గణన మాటున బహుజనుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? మేమెంత మందిమో మాకం త వాటా కావాలని కొట్లాడుతున్న బీసీల జనాభాను తక్కువ చేసి వారి వాటాను కుదించే కుట్ర చేస్తున్నదా?
కాంగ్రెస్ సర్కారు వెల్లడించిన కులగణన సర్వే తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్న చందంగా ఉన్నది. సర్వే లెక్కలు చూస్తుంటే తెలంగాణలో అసలు ఎవరూ పిల్లలను కనడమే లేనట్టు.. జనాభా వృద్ధి పెద్దగా లేనే లేదన్నట్టు తే
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామానికి చెందిన పిట్టల లింగన్న (42) పదిహేనేండ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తోకల నర్సయ్య కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
రాష్ర్టానికి కేంద్రం నిధులు సాధించడంలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్రెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా
14 నెలలుగా రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడం వల్ల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్రెడ్డిది ప్రభుత్వ హత్యేనని, కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మ�
‘ఇందిరమ్మ ఇండ్లు పైసలిచ్చినోళ్లకేనా.. పేదోళ్లకు ఇవ్వరా?’ అంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్, చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాల్లో శుక్రవారం పలువురు ఆందోళనలు చేపట్టారు. కోర్కల్ బస్టాండ్ వ�
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నాయకులను నిద్రిలేపి మరీ వెంట తీసుకెళ్ల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు పేరు వినిపించినా.. కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరం మొదలైందని, ఆయన గుర్తుగా ఉన్న పథకాలను ఒక్కొక్కటి పక్కకు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నా�