కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడిపోతున్న రైతులను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ సాగు నీటి కోసం పోరుబాట పడుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాలకు
Srinivas Goud | అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త
తాతలు, తండ్రుల కాలం నుంచి భూమిని నమ్ముకుని భూమి తల్లిని సాగుచేసుకుని జీవిస్తున్న మా పచ్చని పంటపొలాలను ఫ్యూచర్సిటి పేరుతో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామ రైతులు డిమా
Kandukuru | కందుకూరు మండలం అన్ని విడదీస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఫోర్త్ సిటీలో తొమ్మిది గ్రామాలను కలుపుకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలపై నిషేదం విధించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు సతీశ్
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీ�
KTR | కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భ�
‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే.
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్రావు ఫైరయ్యారు. నిరసన తెలిపే హకును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని