Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలు దూషిస్తున్న వైనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అమ్మతోడు.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నా
KTR | మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
KTR | తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాం�
KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరోజు కూడా నీటి కష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక�
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై (Ration Cards) సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న క�
ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు
కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్పటేల్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని బీసీ డిక్ల�
రైతులతో పాటు అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతుంటే, వాటిని పరిష్కరించలేని పాలకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ జైళ్లకు పంపిస్తున్నారని, కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి ఎర్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత నిర్వాకం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పథకం భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సాంకేతికంగా సంక్లిష్ట రీతిలో పనులు మొదలు బెట్టి మూడడుగుల ముందుకు ఆరడుగుల వ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�