జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో రూ.136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసింది.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్రెడ్డి సర్కారు తట్టుకోలేకపోత�
ప్రభుత్వం ఇసుక విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఇసుక లారీ యజమానుల సంఘం మండిపడింది. ఈ మేర కు సంఘం నాయకులు శుక్రవారం టీజీఎండీసీ చైర్మన్ సుశీల్కుమార్తో సమావేశమై వినతిపత
Revanth Reddy | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) డిమాండ్ చేసింది.
MLC Kavitha | కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్స�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఆరు రోజులై నా ప్రభుత్వ�
నీళ్లుండీ ఇవ్వలేని దుస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దాపురించిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక సగం, ముప్పావు పొలాలు ఎండుతున్నాయని, వాటిని రైతులు జీవాలకు అమ్మ
SLBC | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేత�