Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
పదేండ్ల కేసీఆర్ పాలనా ప్రగతి వివరాలు పొందపర్చకుండా శాఖల వారీగా వివరాలు లేకుండా, కొత్త గణాంకాలతో సరికొత్తగా అట్లాస్ రూపుదిద్దుకోబోతున్నది. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, గణాంకాలను తగ్గించి, వక్రీక
ప్రధానంగా ఒకరి పాలన మరొకరితో పోల్చి చూసేందుకు కుదరదు. ఇలాంటి సవాళ్లు, చర్చలు కాలయాపనకే పనికివస్తాయి. రేవంత్ రెడ్డి అడిగారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వాటి అధికారులు లెక్కలన్నీ ముందేసుకొని సమాధానాలు �
శివరాత్రి పర్వదినం ఏర్పాట్లలో అధికారులు విఫలం కావడంతో భక్తులు నరకం చూశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బీసీలను ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రాగలిగింది. ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతంగా ఉన్న బీస
Y Satish Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత, ఉపఎన్నికల భయంతో మతి భ్రమించినట్టుగా అనుమానం కలుగుతోందని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా బీజేపీ మాత్రం కికురుమనడం లేదు. ఘటన జరిగిన రోజు ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలిచ్చారు. ఆ తర్వాత గప్చుప్ అయ్యారు.
ఎరువుల సరఫరాలో ఏడాదిలోనే ఎంత తేడా?! ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు సహాయ చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే, జరిగిన ప్రమా
ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
KTR | ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.