ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో జహీరాబాద్ పట్టణంలో బ్రిడ్జి కమ్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. జహీరాబాద్ పట్టణం నుంచి భరత్నగర్ గుండా అల్గోల్ బైపాస్కు వెళ్లేదారిలోని వా�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్దంపట్టిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ జీర్ణించుకోలే
బీఆర్ఎస్ రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిపోతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి అన్నారు. ప్రకృతి సైతం సహకరించిందని, సభ పూర్త య్యే వరకు చల్లటి వాతావరణం నెలకొందన్నారు. �
అమలు కాని హామీలిచ్చి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిం చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కహానీలు ఇక సాగవని, నిన్నటివరకు ఒక లెక్క, ఇప్పటి నుం చి ఇంకో లెక్క అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య అన్నారు.
అధికార పార్టీ పెద్దల డైరెక్షన్లో బీఆర్ఎస్ సభకు మొదటినుంచీ అడ్డంకులు సృష్టిస్తూనే వచ్చారు. ప్రతిష్టాత్మక సభ కావడంతో లక్షలాదిగా జనం తరలివస్తారనే అంచనాలుండడంతో ముందుగానే దరఖాస్తు చేసినా కుట్రలతో అను
పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం- 2025 ను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల�
అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంత మైంద ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ 17 నెలలపాలన, వైఫల్యాలు, అ బద్ధ్దపు హామీలు, దౌర్జన్యాలకు చెంపపెట్టు రజ తోత్సవ సభ అని చెప్పార�
పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించి
కొత్త రేషన్కార్డులు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రేషన్కార్డు ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కార్కు స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అధికారంలోకి రాగానే ప్రతి కుటుం
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు న్యాయం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆదిలాబాద్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు మాట్లాడ
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే ఎల్కతుర్తికి ఆదివారం గులాబీ దండు కదిలింది. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, ఎక్కిన బస్సును దింపివేయడానికి ప
వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్ట�
మేడ్చల్ జిల్లా మాదారంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభంలో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 3 వందల ఎకరాలను రూ. 60 కోట్�