వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు, ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గు�
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల
కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని కోరారు. నాయకులను తయారు చేసిన కేంద్రం సత్తుపల్ల�
కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లు బిక్కుతున్నదని, త్వరలోనే రేవంత్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి �
కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్న రాజీవ్ యువవికాసం పథకం కింద సబ్సిడీ రుణాలు పొందాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి వస్తున్నది. తొలుత బ్యాంకర్లు సమ్మతిస్తేనే ఈ పథకం కింద రుణం పొందే అవకాశం ఉంటుంది.
నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ.. నేడు స్వపరిపాలనలో డీలా పడింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆగిన సంక్షేమంతో ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి. చేతిలో పైసల్లేక తగ్గిపోయిన ప్రజల కొనుగ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు పెద్దఎత్తున ముందుకొచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తీరా అధికారం చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ము�
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన యువతను దగా చేస్తున్నదని, గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకాలను నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ మండిపడ్డారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడంలేదు. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు పనులకు రెండేండ్ల క్రితమే నిధులు విడుదలై ఉత్తర్వులిచ్చినా ఇంకా ప్రారం
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక బీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశ�
eddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 19: రైతుల సంక్షేమం కోసం పని చేస్తు సకల వసతులు కల్పిస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన తెస్తామని చెప్పారని, కానీ బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.