కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం అసెంబ్లీలో విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన పల్లెలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడగా, పాలన పడకేసింది. ప్రత్యేకాధి కారుల పర్యవేక్షణ కొరవడడం, ని