ఆ రైతులు రాత్రి వరకు తమ ధాన్యం కుప్పల మధ్యనే గడిపారు. 20 రోజులుగా ఆరబోసిన వడ్లు ఎండడంతో తెల్లారినంక బస్తాల్లో నింపాలనుకున్నరు. కొందరు రైతులు కాంటాలైన బస్తాలను లోడ్ చేయాలనుకున్నరు. మరికొందరు తమ విత్తన వడ్
పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను నాటి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో వాటి నిర్వహణపై
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం కూడా ప్రారంభమైనా.. బాలారిష్టాలు దాటడం లేదు. గడువు ప్రకారం �
Palamuru | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల మంజూరుపై కేంద్రం మరోసారి చేతులెత్తేసింది. ఏపీ సర్కారు సమ్మతిస్తేనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జలసంఘం మరో మెలిక పెట్టింది. లేదంటే ట్రిబ�
కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నది. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొత్త కలెక్టరేట్ను పూర్తి చేసి, అన్ని హంగులతో ప్రజలకు సేవలంద�
పాలన చేతకాక, అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సరార్ అనేక కుట్రలు చేస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్వం చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయకుండా ఆగం చేస్తున్నదని.. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మ
మిషన్ భగీరథ పథకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎండాకాలం కావ
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే పంట చివరి దశలో అకాల వర్షాలు కురియడంతో రైతులకు అపార నష్టం సంభవించింది.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నా రు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని ధాన్యం కొనుగోలు క�
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రె�
ఖమ్మం జిల్లాలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదరు సౌకర్యాలన�
బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ఆయకట్టు రైతుల పాలిటశాపంగా మారింది. వానకాలం పంటలు అంతంతమాత్రంగా రాగా, కనీసం యాసంగిలోనైనా కలిసొస్తుందనుకున్న కాలం కన్నీళ్లను మిగిల్చింది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద
ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. సకాలంలో వేతనాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎంట�