రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు ఏటా వానకాలం �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చ�
ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్నగర్, సారథి�
‘ప్రజల ప్రాణాలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పాలన ధోరణిగా మారిందని.. తాను అసెంబ్లీలో ఈ సమస్యను ఎన్నిసార్లు లెవనెత్తినా మార్పు లేదు.. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప.. బ్రిడ్జి పనులకు లక్షల ర�
వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు �
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఎలక్షన్లు ప�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, జొన్నలు కొని మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాం�
కాంగ్రెస్ సర్కారు మరో పథకంపై మాటమార్చేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చిన మరో హామీపై మడమ తిప్పనున్నది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉన్
ఆ రైతులు రాత్రి వరకు తమ ధాన్యం కుప్పల మధ్యనే గడిపారు. 20 రోజులుగా ఆరబోసిన వడ్లు ఎండడంతో తెల్లారినంక బస్తాల్లో నింపాలనుకున్నరు. కొందరు రైతులు కాంటాలైన బస్తాలను లోడ్ చేయాలనుకున్నరు. మరికొందరు తమ విత్తన వడ్
పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను నాటి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో వాటి నిర్వహణపై
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం కూడా ప్రారంభమైనా.. బాలారిష్టాలు దాటడం లేదు. గడువు ప్రకారం �
Palamuru | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల మంజూరుపై కేంద్రం మరోసారి చేతులెత్తేసింది. ఏపీ సర్కారు సమ్మతిస్తేనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జలసంఘం మరో మెలిక పెట్టింది. లేదంటే ట్రిబ�