హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక�
కేంద్ర బడ్జెట్ అనగానే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు గంపెడాశలు పెట్టుకుంటారు. ఇక వేతన జీవుల సంగతి సరేసరి. ముఖ్యంగా సగటు ఉద్యోగి చూపంతా ఆదాయ పన్ను (ఐటీ)పైనే. స్లాబులు, డిడక్షన్లు.. ఇలా ఏ రూపంలోనైనా ఊరట దక్కుతుంద
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని అని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. తాము సబ్స్టేషన్కు వచ్చిన లాగ్బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకో�
కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చే
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు పాపం.. శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభు�
పల్లెల్లోనూ పట్టణ వాతావరణం కల్పించి ప్రకృతి ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పడావు పడుతున్నాయి. గొప్ప ఆశయంతో దాదాపు 70శాతం
సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్తో మాట్లాడారు. గ�
మానేరు నదిపై మరో చెక్డ్యామ్ ధ్వంసమైంది. నవంబర్ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్డ్యామ్ పేల్చివే�
కాంగ్రెస్ రెండేండ్ల పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రతి వర్గం నుంచి విమర్శలు వ్య క్తమవుతున్నాయి. హామీలు అటకెక్కిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విసిగివేసారిన జనం ప్రభుత్వంపై నిరసన గళాలు వి�
ఆరుగాలం శ్రమించి ఆహార ధాన్యం పండిస్తున్న అన్నదాతకు కష్టనష్టాలే తప్ప ప్రతిఫలాలు అందడం లేదు. అహరహమూ చెమటను ధారపోసి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేపట్టిన రైతన్నకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. �
కందుకూరు గురుకులంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గూల్లో ఉన్న కందుకూరు గురుకులాన్�
వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభించలేదు. అక్కడక్కడా కొనుగోళ్లు జరుగుతున్నా ధాన్యాన్ని మిల్లింగ్ చేస�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సర్కారు సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చేసిన పర్యటన ఉత్తుత్తిగా మారింది. వరదలు వచ్చి ఐదు రోజులైనా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు సహాయంపై అధ