నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పడిస్తే, కనీసం కొనే దిక్కులేదని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా క�
మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ప్రతి సీజన్లోనూ నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో గ్రామగ్రామనా ధాన్యం �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేతలు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత అరకొరగా కొందరి రైతుల రుణాలే మాఫీ చేసి మమ అనిపి ంచారు. దీంతో రుణమాఫీ కాని �
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగా
గిరిజన తండాలు స్వయం పాలనతో సమృద్ధిలోకి వస్తున్నాయి. కేసీఆర్ చూపిన దారిలో వికసిస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక గ్రామానికి అనుసంధానంగా కొనసాగిన తండాలు... నేడు స్వయం పాలనలో సగర్వంగా నిలబడుతున్నాయి.
భద్రాద్రి జిల్లా చండుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. చండ్రుగొండ మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల కింద మరమ్మతులకు గురైంది.
బీఆర్ఎస్ హయాంలో చెరువులకు మహర్దశ పట్టగా, కాంగ్రెస్ పాలనలో కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసి 118 చెరువు కట్టలు తెగిపోయాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
నదిలో నీరు పారాలి.. కన్నీరు కాదు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఆ కన్నీటిని పారిస్తే! మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రణాళికల నేపథ్యంలో పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఎవరిని కలిసినా నిర్వేదమే. నిస్సహాయ స్థ�
సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంత ప్రజలకు అన్ని ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వె
అడవి చిగురించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వనసంకల్పం సాక్షాత్కరించింది. నాటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల పట్టింపులేమితో అటవీ ప్రాంతం క్రమంగా అంతరిస్తూ, కనుమరుగై పోయే స్థితికి చేరింది. దట్టమ
‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ
ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మోసం చేసిన పాపాత్ముడు రేవంత్రెడ్డి అని, ఇలాంటి దుర్మార్గులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా �