కేసీ కెనాల్ (కర్నూలు- కడప)కు కేటాయింపుల మేరకు నీరందడం లేదని, అందుకే గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. కానీ, వాస్తవంగా కేటాయింపులకు రెట్టింపు స్థాయిలో నీటిని కేసీ కె�
ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్
మాధవనగర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. నిజామాబాద్ నగర వాసుల ఇక్కట్లు తొలగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో �
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సన్నవడ్లకు బోనస్ అట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండేళ్లుగా యాసంగి సీజన్లో జమ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో 2024-25 యాసంగిలో రూ.16.67 కో
వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
యూరియా యాప్ పేరిట ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. యాప్ను తక్షణమే రద్దు చేసి, యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశా�
జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్ల�
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస
పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధ
రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగో�
సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఒక్క గింజకు కూడా బోనస్ వర్తించడం లేదు. ధాన్యం సేకరించడమే గగనం అనే స్థాయిలో పరిస్థితి దాపురించడంతో బోనస్ కోసం రైతులు విసిగి వేసాగిపోతున్నారు. అన్ని రకాల పంటలకు క
అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్�
రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో
యాసంగి వడ్ల విక్రయాలు రైతులకు కన్నీళ్లు తెచ్చిపెడుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా..రైత�