మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�
: గడిచిన యాసంగి సీజన్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదు. ఐదు నెలలు పూర్తవుతున్నప్పటికీ చడీచప్పుడు లేదు. ఈ విషయంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వెనుకబడిన వర్గాలను మోసం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం ఉండడంతో గ్రామాల్లో అంతా అయోమయం నెలకొన్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం, హైకో�
ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరక�
మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు
అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 85శాతం పనులు పూర్తిచేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాలయాపన చేస్త
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్య దారుణంగా ఉన్నది. రోజుల కొద్దీ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బ్యాగుకు మించి అందడం లేదు. దొరకక దొరకక దొరి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నది. రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
వసతి గృహ విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని, హాస్టళ్లలో సమస్యల పరిషారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.