ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 85శాతం పనులు పూర్తిచేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాలయాపన చేస్త
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్య దారుణంగా ఉన్నది. రోజుల కొద్దీ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బ్యాగుకు మించి అందడం లేదు. దొరకక దొరకక దొరి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నది. రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
వసతి గృహ విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని, హాస్టళ్లలో సమస్యల పరిషారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు ఏటా వానకాలం �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చ�
ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్నగర్, సారథి�
‘ప్రజల ప్రాణాలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పాలన ధోరణిగా మారిందని.. తాను అసెంబ్లీలో ఈ సమస్యను ఎన్నిసార్లు లెవనెత్తినా మార్పు లేదు.. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప.. బ్రిడ్జి పనులకు లక్షల ర�
వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు �
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఎలక్షన్లు ప�