సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్టూ గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.330కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు ముందుకు సాగినా అప్పట్లో కోర్టు �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. పథకాల అమలులో ఘోరంగా విఫలమవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పెడతామని కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా అమలు చే�
వరద కాలువ బోసిపోతున్నది. వర ప్రదాయిని వట్టిపోతున్నది. ఏడేండ్ల తర్వాత జల కళ లేక ఎండిపోయి కనిపిస్తున్నది. రైతులెవరూ ఊహించలేదు ఏడాదంతా నిండుకుండలా ఉండే వరదకాలువ నీటి రాక కోసం ఎదురుచూస్తున్నదని. ఉమ్మడి రాష్
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థుల సంక్షేమం మిథ్యగా మారింది. వసతి గృహాల్లో ఉంటూ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోంది
ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక చైతన్యం గొప్పదని, హైదరాబాద్ తరువాత అంతటి కీర్తి, ప్రాముఖ్యత ఉన్నది కూడా వరంగలేనని, దానిని ఆగం కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. క�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిపై విద్యుత్తు బకాయిల పేరిట మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామాల్లో వీధి దీపాలు, తాగ
జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ�
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి సరిపడా త్రీఫేజ్ కరెంట్ సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానకాలం 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకున్నార�
కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బ
కాంగ్రెస్ ప్రభుత్వ చిరువ్యాపారులతో చెలగాటమాడుతున్నదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దాస్యంను కలిస�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ మంత్రులను అడ్డుకుంటామని, ఎక్కడికక్కడ నిలదీస్తామని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తేల్చి చెప్పారు. మణుగూరులోని బీఆర్ఎ
కాంగ్రెస్ మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని, అందుకు ఓరుగల్లు నుంచే పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 11,300 �
కేసీ కెనాల్ (కర్నూలు- కడప)కు కేటాయింపుల మేరకు నీరందడం లేదని, అందుకే గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. కానీ, వాస్తవంగా కేటాయింపులకు రెట్టింపు స్థాయిలో నీటిని కేసీ కె�
ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్