ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏడాదిగా నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రూ.187 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఇప్పటిక�
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పింఛన్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. గతంలో జూన్ 2న, ఇప్పుడు పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు ఇస
అధికారమే పరమావ ధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 420 హమీలను ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ �
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించడంలోనూ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా కొత్త యూనిఫాంను ప్రభుత్వం పంపి
పైసా ఖర్చు లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమ్రంతి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కట్టిన ఇండ్లకు అన్ని వసతులు క�
రైతులకు, రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఏటా ఆగస్టు 14తో ముగిసే ప్రీమియం గడువును రిన్యూవల్ చేసేందుకు రేవంత్ రెడ్డ�
మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూర్లోని ఫేజ్-2 కేసీఆర్నగర్ 2బీహెచ్కే సముదాయంలో యూపీ హెచ్సీ దవాఖాన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దవాఖాన పనులు పూర్తికాకపోవడంతో 2బీహె చ్కే వాసు�
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..కంప్యూటర్ ఆపరేటర్లను కష్టాల్లోకి నెట్టింది. తహసీల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఆకస్మాత్తుగా తొలగించడంతో, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 20 ఏండ్లుగా పనిచేస�
సంగారెడ్డి బైపాస్ రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. బైపాస్రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. ఏండ్ల పాటు పటిష్టంగా ఉండేలా బైపాస్ రోడ్డు పనులు చేప�
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏజెండాగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లు యథేచ్ఛగా దిగువకు తరలివెళ్తున్నా పట్ట�
మెదక్-సిద్దిపేట-ఎలతుర్తి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2022లో రూ.1460 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా, మూడున్నరేండ్లు గడిచినా పూర్తికాలేదు. దీంతో రోడ్డుపై రా
పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన ‘వెల్కమ్ కిట్' అటకెక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పేద విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన వెల్కం కిట్లను అంద�