నాగార్జునసాగర్ డ్యామ్పై చేపట్టిన పలు మరమ్మతు పనులపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో కేఆర్ఎంబీ అధికారులు గురువారం ఆ మరమ్మతు పనులను పరిశీలించనున్న�
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. �
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై కుట్ర జరిగిందని ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఆరోపించారు. ఈ కేసులో తాను నిందితుడినో, బాధితుడినో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. కొందరు తనను హతమార్చేందుకు రెక్కీ న�
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటన ఎల్లమ్మబండలో జరిగింది. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ రహదారిపై ఉన్న జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తు�
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర సర్కారు కూలిపోతుందని ఆరోపణలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శాసనమండలిని ఇరానీ హోటల్, కాఫీ కేఫ్తో పోల్చడం, సభ్యులను రియల్ఎస్టేట్ బ్రోకర్లని తూ లనాడటం ద్వారా సీఎం రేవంత్రెడ్డి పెద్దల సభను అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని పలు�
RGV | ఓ టీవీ చానెల్ డిబేట్లో పబ్లిక్గా తన తలకు కోటి రూపాయలు వెల కట్టారని, ఇలాంటి హత్యా రాజకీయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ( Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ డీజీపీ(AP DGP) రాజేంద్రనాథ్�
MLA Danam Nagender | సీఎం కేసీఆర్ (CM KCR) ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) పై ఎన్నికల కమిషన్(Election Commiision) కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, ఎ�
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Man Kills Girlfriend | ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ప్రియుడు ఆగ్రహించాడు. తర్వాత రోజు దీనిపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అతడు కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. (Man Kills Girlfriend) మృతదేహాన్ని కారులో తరలించి కొండ
Complaint | పోలీసులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ( Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీస్ స్టేషన్ (Police Staion)లో ఫిర్యాదు చేశారు.
బ్యూటీ పార్లర్పై ఓ మహిళ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెయిర్ కలర్ కోసం అబిడ్స్లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్కు వెళ్లగా.. స్పెషల్ హెయిర్ ైైస్టెల్ చేస�
Food delivery agent | ఫుడ్ డెలివరీ ఏజెంట్పై (food delivery agent) ఒక బాలిక ఫిర్యాదు చేసింది. అతడు తనను టెర్రస్ పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని స్థానికులు కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని కం
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన రాజదండం ‘సెంగోల్' మరోసారి తెర మీదకు వచ్చింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి, సెంగోల్కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చ�