BRS Complaint | కృష్ణానది నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు అరికట్టాలని కృష్ణ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశ�
ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్పై అవాకులు చెవాకులు �
తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, యూత్ అధ�
అఘోరిగా చెలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియాస్ శ్రీ నివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన జోగిని సంధ్య గురు�
మండలంలోని అంబేద్కర్ సంఘం నాయకులు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్రకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
Delhi court : పరువు నష్టం కేసులో ఎంపీ బాన్సురీ స్వరాజ్కు 4 వారాల గడువు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. బాన్సురీ రాజకీయ లబ్ధి కోసం తన పరువు తీసినట్లు ఆప్ నేత సత్యేంద్ర జైన్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు ఆ క�
నిర్మాణ రంగ అనుమతుల్లో బడా బిల్డర్లకు నిబంధనలకు తిలోదాకాలిస్తూ అందినకాడికి దండుకుంటూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలను జీ హుజూర్ అంటూ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు.
BRS Complaint | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ రూరల్ సీఐ కు ఫిర్యాదు చేశారు.
Gold Theft | నిజామాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి మెడలోంచి బంగారు మంగళసూత్రం చోరీ జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన మేరకు
Infant Dies During Raid | పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న శిశువును పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. దీంతో ఆ శిశువు మరణించినట్లు ఫిర్యాదు చేశ�
Khammam Collector | విద్యుత్ ఏఈ అందుబాటులో లేక పంటల సాగుకు అవసరమైన విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కారేపల్లి మండలం చీమలపాడు తదితర గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్కు ఫిర్యాదు చేశారు.
అతడి పిచ్చికి వైద్యం చేసింది ఆ వైద్యురాలు. ప్రేమించాలంటూ డాక్టరమ్మని వేధించాడు ఆ రోగి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం హోటల్కు తనతో రమ్మంటాడు. లంచ్కు కెళదామని.. డిన్నర్కు రమ్మంటూ వేధించాడు. ఫోన్ నంబ