పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
విద్యుత్తు వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను కలవడం ద్వారా సత్ఫలితాలను పొందవచచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల విద్యుత్త�
ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్లో ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్లడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు �
చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తన భార్య కత్తితో పొడిచిందని ఆచార్య ఆరోపించాడు. చంపుతానని తనను బెదిరిస్తున్నదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు.
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�
పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్స్టేషన్లో రైతు ఐక్యవేదిక నేతలు ఫిర్యాదు చేశారు.
న్యూడ్ కాల్స్తో వేధిస్తున్న యువతిపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడి(26)కి నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో స్వీ�
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ