అతడి పిచ్చికి వైద్యం చేసింది ఆ వైద్యురాలు. ప్రేమించాలంటూ డాక్టరమ్మని వేధించాడు ఆ రోగి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం హోటల్కు తనతో రమ్మంటాడు. లంచ్కు కెళదామని.. డిన్నర్కు రమ్మంటూ వేధించాడు. ఫోన్ నంబ
ప్రజలు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నారు. ప్రజలు పోగొట్టుకున్న రూ.3కోట్ల విలువచేసే 1016 మొబైల్ ఫోన్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం �
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ శీఘ్ర దర్శన టిక్కెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్టు రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పలు పోస్టులు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బల్కంపేట ఎ
రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్ పోలీస్స్టేషన్లో రెడ్డి సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
Police Complaint | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ACB Complaint | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏసీబీ కి ఫిర్యాదు అందింది. అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫ
హైదరాబాద్ హయత్నగర్ ఎస్సై సైదులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఓ వీడియో కూడా మీడియాకు విడుదల చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఎక్స్ అకౌంట్లో తప్పుడు పోస్ట్లు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిపై గోషామహల్
Guntur Mayor | వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ, జనసేన నాయకులపై జరిగిన అరాచకాలపై కూటమి ప్రభుత్వంలో వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
రాష్ట్ర ఐఏఎస్ అధికారి, బయోడైవర్సి టీ బోర్డు కార్యదర్శి కాళీచరణ్ ఎస్ ఖర్ట్రడే ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డ�
Drunk Soldier Urinates In Train | రైలులోని అప్పర్ బెర్త్లో నిద్రించిన జవాన్ మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. కింది బెర్త్పై నిద్రించిన మహిళపై మూత్రం పడటంతో ఆమె ఫిర్యాదు చేసింది. రైల్వే, ఆర్పీఎఫ్ స్పందించకపోవడంపై ఆమె
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మే 4న కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేసిన ప్రైవేట్