లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ అనంద బోస్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మండిపడింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ త
Star Campaigner List | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ జారీ చేసిన ‘స్టార్ క్యాంపెయినర్ లిస్ట్’ పై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ రెండు పార్టీలు ప్రజాప్రాతిన
సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ బుధవారం నిజామాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫ�
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.
YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Momos | ఒక వ్యక్తి పెళ్లైన కొత్తలో భార్యకు ఇష్టమైన మోమోలు (Momos) ప్రతి రోజూ తెచ్చేవాడు. కొన్ని నెలల తర్వాత తరచుగా వాటిని తీసుకురావడం మరిచిపోతున్నాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. భర్త ప్రతి రోజూ తన కో�
నాగార్జునసాగర్ డ్యామ్పై చేపట్టిన పలు మరమ్మతు పనులపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో కేఆర్ఎంబీ అధికారులు గురువారం ఆ మరమ్మతు పనులను పరిశీలించనున్న�
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. �
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై కుట్ర జరిగిందని ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఆరోపించారు. ఈ కేసులో తాను నిందితుడినో, బాధితుడినో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. కొందరు తనను హతమార్చేందుకు రెక్కీ న�
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటన ఎల్లమ్మబండలో జరిగింది. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ రహదారిపై ఉన్న జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తు�
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర సర్కారు కూలిపోతుందని ఆరోపణలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.