గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్లో ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్లడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు �
చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తన భార్య కత్తితో పొడిచిందని ఆచార్య ఆరోపించాడు. చంపుతానని తనను బెదిరిస్తున్నదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు.
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�
పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్స్టేషన్లో రైతు ఐక్యవేదిక నేతలు ఫిర్యాదు చేశారు.
న్యూడ్ కాల్స్తో వేధిస్తున్న యువతిపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడి(26)కి నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో స్వీ�
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ
లక్నో: దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో కరువు పరిస్థితి నెలకొన్నది. గత కొన్ని నెలలుగా వర్షాలు కురియడం లేదు. వర్షా కాలం ఆరంభమైనప్పటికీ వ
మహిళలను వేధిస్తే శిక్ష పడటం ఖాయమని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. షీ టీమ్స్కు వచ్చే ఫిర్యాదుల్లో నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి, వారికి జైలు శిక్షలు పడే విధంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్న�
అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయాలంటూ అబిడ్స్ పోలీసులకు బుధవారం పలువురు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఘటనలో మైనర్ వీడియోలను మీడియా ముందు బహిర్గతం చేసిన రఘునందన్రావుపై పోక్సో కేస�