సీఎం కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో వీడియోలను అప్లోడ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రాంనర్సింహా గౌడ్ డిమాండ్ చేశారు. ఈ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువత�
Uber Cab | మనం ఎక్కడికైనా వెళ్లాలంటే.. గతంలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్లం. కానీ ఇప్పుడు ఓలా, ఉబెర్, రాపిడో వంటివి ఈ స్థానాలను భర్తీ చేసేస్తున్నాయి. ప్రజలు వీటిపై బాగా ఆధారపడుతున్నారు.
తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా రూపొందించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఒకరిపై అధికారులు ఫిర్యాదు చేశారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022 వ సంవత్సరానికి
వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర
Cheap Liquor Party | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీష్ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. చీప్ లిక్కర్ పార్టీ అయిన బీజేపీ మద్యం గురించి మాట్లాడటం హాస�
మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్�
రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
అమరావతి: కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ కి చెందిన నాయకులు ఆదివారం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు కుప్పం ఓటర్లను ప్రలోభా�