Uber Cab | మనం ఎక్కడికైనా వెళ్లాలంటే.. గతంలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్లం. కానీ ఇప్పుడు ఓలా, ఉబెర్, రాపిడో వంటివి ఈ స్థానాలను భర్తీ చేసేస్తున్నాయి. ప్రజలు వీటిపై బాగా ఆధారపడుతున్నారు.
తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా రూపొందించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఒకరిపై అధికారులు ఫిర్యాదు చేశారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022 వ సంవత్సరానికి
వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర
Cheap Liquor Party | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీష్ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. చీప్ లిక్కర్ పార్టీ అయిన బీజేపీ మద్యం గురించి మాట్లాడటం హాస�
మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్�
రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
అమరావతి: కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ కి చెందిన నాయకులు ఆదివారం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు కుప్పం ఓటర్లను ప్రలోభా�
ఎమ్మెల్యే రఘునందన్ రావు | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు.
వెంగళరావునగర్ : ఎస్.ఆర్.నగర్ ఎస్సై అశోక్ నాయక్, అతని సిబ్బంది తనను కొట్టారని ఆరోపిస్తూ బాపూనగర్కు చెందిన విశాల్ సింగ్ అనే వ్యక్తి నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితు�
నిర్మల్ టౌన్ : భైంసా మండలంలోని మహాగాం గ్రామపంచాయతీ సర్పంచ్ రాకేశ్పై , అతని కుటుంబసభ్యులపై దాడి చేసిన ఉప సర్పంచ్ శారద, ఆమె భర్త పోశెట్టిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా సర్పంచ్ల సంఘ�
కాల్పులు| న్యూఢిల్లీ: ఇద్దరికి ఏడాది కిందే వివాహమయ్యింది. అయితే తగాదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అమ్మగారింట్లో ఉన్న ఆమెతో తరచూ గొడపడుతున్నాడు. విసుగుచెందిన ఆమె తన భర్తపై కేసు పెట్టింది. దీంతో కేసు వాపసు త�
ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసిన కేంద్రహోంశాఖ నెటిజన్లకు కేంద్రహోంశాఖ సూచన హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా కేంద్రంగా దుష్ప్రచారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు కొత్త పథకా�