హజ్రత్ ఖాజా మోహినుద్దీన్ చిస్తీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సభ్యులు ఖాజా గయాసుద్దీన్తోపాటు మరికొందర�
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్స్�
బీజేపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ఇవి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్�
Congress party | తెలంగాణ కాంగ్రెస్లో (Congress) వివాదాలు ఇప్పట్లో సద్దుమనుగేలా లేవు. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
సీఎం కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో వీడియోలను అప్లోడ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రాంనర్సింహా గౌడ్ డిమాండ్ చేశారు. ఈ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువత�