Vinod Kumar | పంట నష్టపోయిన రైతులకు పరిహారం (Compensation) ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారె
Compensation | సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న తెనాలి మహిళ గీతాంజలి (Gitanjali) కుటుంబానికి ఏపీ సీఎ వైఎస్ జగన్ (CM Jagan) రూ. 20 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
house demolish | ఇళ్ల కూల్చివేత (house demolish) ఫ్యాషన్గా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.
స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో ఆఘాపూర్ నాలా కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్ నగర్, జ
రాష్ట్ర ప్రభుత్వం క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది.
Compensation | క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచింది.
అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి 36 ఏండ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్ట
Manual Scavenging: మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తూ ఎవరైనా కార్మికుడు మరణిస్తే, వారికి 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ పిల్పై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒకవ�
రైతు ఆత్మహత్యలపై (Farmers Suicides) కర్నాటక మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్�
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన