స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
ఇండ్లు కోల్పోయిన తమకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు, బాధితులు ఇల్లెందు మండలం పూసపల్లి గ్రామంలో నూతన ఓసీ వి
Air India | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ.కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తుందని ఎయిరిండియా, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎక్స్లో ప్రకటించారు.
Plane Crash | అహ్మదాబాద్ గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు, పది మంది క్రూ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 186 మంది వరకు మృతదేహాలను వెలికి తీశారు. అయితే, ప్
ఉత్తరప్రదేశ్లో నాలుగు నెలల క్రితం జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఎంతోమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల్ని ఆదుకోవాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన విధిని నిర్�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాలలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల కుటుంబాలకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్థి�
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవార
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన పట్టా, అసైన్డ్ భూముల్లో వానకాలం సీజన్ నుంచి సాగును నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలె-క్టర్, జిల్లా వ్యవసాయ �
అమెరికాతో పాటు చైనా బ్లాక్లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద�
విదేశీ విత్తనోత్పత్తి కంపెనీల ద్వారా నష్టపోయిన వెంకటాపురం (నూగూరు), వాజేడు మండలాలకు చెందిన మక్కజొన్న రైతులు పరిహారం ఇప్పించాలని సోమవారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వి�