ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల �
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Dried crops | చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఫలితంగా సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని(Dried crops) ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు.
Ravi Shankar | సాగునీరు అందక గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆరోపించారు.
China Airlines | విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొందరు ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరిని తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. మరికొందరిని సిబ్బంది ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. కాన�
Compensation | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యతో ఎండిపోయిన ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య తండా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు .
Tirupati Stampede | తిరుపతిలో ఈనెల 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు అందజేశారు.
Anna University | అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అల�
Compensation | స్కూటర్పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆ వ్యక్తికి �