కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Hooch Tragedy :నాటు సారా తాగి మృతిచెందిన కుటుంబాలకు నాలుగు లక్షలు ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సంభవించిన మరణాలకు ఇది వర్తించనున్నది.
Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ
వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డ
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
వినియోగదారుడికి అండగా జిల్లా వినియోగదారుల ఫోరం నిలిచింది. వినియోగదారుడిని మానసిక ఒత్తిడి, వేదనకు గురి చేసిన ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.25 వేలు జరిమానా, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.5 వేలు అధనంగా చెల్లించాలని తీర్పు వ�
ఆలేరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితులకు రావాల్సిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ఖజానా నుంచే వారి ఖాతాల్లోకి నేరుగా జమ చే�
pet dog bite: పెంపుడు కుక్క కరిచిన కేసులో మహిళా బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ గూర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఆగస�