సంగారెడ్డి జిల్లాలో సింగూ రు ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్స్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 49 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, కాలువల్లో నెలల తరబడి పొదల తొలిగింపు, చదును పనులతోన�
జవహర్నగర్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శుక్రవారం శానిటేషన్ అధికారులు, రాంకీ యాజమాన్యంతో మేయర్ సమీక్ష�
అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకు
Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల �
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Dried crops | చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఫలితంగా సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని(Dried crops) ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు.
Ravi Shankar | సాగునీరు అందక గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆరోపించారు.
China Airlines | విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొందరు ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరిని తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. మరికొందరిని సిబ్బంది ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. కాన�
Compensation | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యతో ఎండిపోయిన ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య తండా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు .