విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు.
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికత ఇప్పుడూ ఫలితాలను ఇస్తున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నాటి కేటీఆర్ చొరవ నేడు తెలంగాణ సమాజానికి ఉపాధి బాటను పరుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఓ పరిశ్రమ ఇప్
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. మంగళవారం రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల�
వరద బాధితులను ఆదుకోవడం కోసం సీఎంసహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సచివాయంలో సీఎం రేవంత్రెడ్డిని పలు కంపెనీలకు చెందిన ప్రముఖులు శుక్రవారం కలిసి విరాళాలు అందజేశారు.
సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జూలై నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్వ
ఇల్లు అలకగానే పండుగ అయిపోయినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, ఇందులో కార్యరూపం దాల�
నాలుగు డీల్స్.. మూడు కోట్ల అద్దె.. రెండు ప్రాంతాలు.. ఒక్క నగరం. ఇదీ.. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్కు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల నుంచి వస్తున్న డిమాండ్కు సంక్షిప్త రూపం. క్వాల్కామ్, ఎల్టీఐమైండ్ట
దేశీయ ఐటీ సంస్థలకు నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాల నుంచి 70 వేల మంది సిబ్బంది వెళ్లి�
టైమ్కొస్తే చాలదు.. పని చేయాలని కంపెనీలు అంటున్నాయి. ఉత్పాదకత మదింపు కోసం సమయపాలన కంటే నాణ్యమైన పనే ముఖ్యమని దేశంలోని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
ఓటీటీలు వచ్చాక ఇల్లు థియేటర్ అయిపోయింది. టీవీ వెండితెరగా మారి పోయింది. ఇక సినిమాలు, సిరీస్లు చూసేటప్పుడు మల్టీప్లెక్స్ అనుభూతి కోసం సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు వాడున్నాం.
దేశీయ ఇంధన విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) అంచనాలకుమించి రాణించింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికరావడం, ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో గత త్రైమాసికానికి�
ఈ-కామ ర్స్ కంపెనీలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. దసరా సందర్భంగా తెచ్చిన ఆన్లైన్ సేల్స్లో.. తొలి వారం దాదా పు రూ.47,000 కోట్లుగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేరకు మార్కెట్ రిసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ �