నిబంధనలను అడ్డంగా తొక్కేసి బీజేపీకి అనుబంధంగా ఉండేవారికి ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టును కట్టబెట్టడంపై న్యూస్లాండ్రీ అనే సంస్థ లోతుగా పరిశోధన నిర్వహించటంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
Nirmala Sitharaman | దేశీయ కంపెనీలు ఇకనుంచి విదేశీ స్టాక్ ఎక్సేంజీల్లో నేరుగా లిస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల�
రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకు కుదించింది. ఇదీ �
చాట్జీపీటీ నిపుణులకు మంచి డిమాండ్ ఉన్నదని ఓ అధ్యయనంలో తేలింది. చాట్జీపీటీ నిపుణులకు 91% కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. ఏఐ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ఉత్పాదకత, కంపెనీ సామర్థ�
ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్
‘హైదరాబాద్ నగరం గడిచిన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. నేను గతంలో వేరే కంపెనీలో పనిచేస్తున్నప్పటి నుంచి ఇక్కడికి తరచూ వస్తున్నాను. ఈ మధ్య కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఏర్ప
: లాజిస్టిక్స్ సేవల సంస్థల్లో ఒకటైన వీ-ట్రాన్స్ (ఇండియా) తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ, ఏపీలలో 50 శాఖలను నిర్వహిస్తున్న సంస్థ.. త్వరలో మరో 10 బ్రాంచ్లను ప్రారంభించబోతున్నది. ఈ విషయ
డాటాచోరీ కేసులో 11 సంస్థలకు సిట్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, వ్యవస్థల నుంచి 84 కోట్ల మంది డాటాను సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అపహరించి, దాని ద్వారా వందల కోట్ల వ్యాపారం చేస్తున
ఇండియన్ యాక్సెలరేటర్.. కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఓ వేదిక. మోనాసింగ్ దాని సహ-వ్యవస్థాపకురాలు. ఐఏంజెల్స్ పేరుతో ఈ నెట్వర్క్ పనిచేస్తుంది. గత ఏడాది ముప్పైకి పై�
అదానీ కంపెనీ షేర్లను వారు సృష్టించిన డొల్ల కంపెనీలే కొన్నాయి. షేర్ల విలువను కృత్రిమంగా పెంచాయి. ఇప్పుడు వాటి విలువ పడిపోవడంతో నష్టపోయింది కూడా ఆ కంపెనీయే గనుక.
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు, మ్యూచువల్ ఫండ్స్ కోల్పోయింది రూ.1.6 లక్షల కోట్లదాకా ఉన్నది. మొత్తంగా ఎల్ఐసీ, ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్స్.. అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ గత 11 రోజుల్లో రూ.2 లక్షల కోట
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలను వెంటనే విభజించాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు తెలంగాణకు నోటీసులు పంపింది.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.