హైదరాబాద్లోని మూడు ప్రధాన పారిశ్రామికవాడల్లో ఇప్పటికే కంపెనీలు నిర్వహిస్తున్న లీజుదారులకు ప్లాట్లను విక్రయించే ప్రక్రియను పరిశ్రమల శాఖ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా లీజుదారులకు అధికారుల�
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థ�
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కంపెనీల్లో కట్టుదిట్టమైన ఆడిటర్ల వ్యవస్థ కోసం త్వరలో కఠిన నిబంధనల్ని తీసుకురానున్నది. 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షి�
స్విస్బ్యాంకులో భారతీయుల డబ్బుపై అధికారిక వివరాల్లేవు.. లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గత నెలలోనే వివరాలు వెల్లడించిన స్విట్జరాండ్ సెంట్రల్ బ్యాంక్ 2020తో పోల్చితే 2021లో 50శాత�
ఇంట్లో వాడే విద్యుత్తు ఉపకరణాలకు కంపెనీలు స్టార్ రేటింగ్స్ ఇస్తుంటాయి. వాటి రేటింగ్ను బట్టి వాటి మన్నిక, విద్యుత్తు వినియోగం తదితరాలను మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా కార్లకు కూడా స్టార్ రేటింగ్ �
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీట�
అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు నెలవుగా భాసిల్లుతున్న తెలంగాణ.. పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్న తెలంగాణకు గత రెండ�
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర�
కీసర, మే 10 : రైతాంగానికి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కంపెనీల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మేరిరేఖ ఆదేశించారు. కీసర మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం విత్తన కంపెనీలు, డీలర్లతో ప్రత
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు