ఏడేండ్ల వ్యవధిలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రాష్ట్రం చీకటిమయం అవుతుందని, కొత్త పరిశ్రమ�
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పరిశ్రమలకు కేంద్ర బడ్జెట్ 2022-23లో చేయూత లభించలేదు. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఈ బడ్జ�
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అధికారుల సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి నర్సంపేట, జనవరి 18: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే రూ.400 కోట్లు లాభం చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి సిం
ఐదున్నరేండ్లలో మూతబడ్డవి 5 లక్షలపైనే న్యూఢిల్లీ, నవంబర్ 29: గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతబడ్డాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా దేశంలో మొత్తం 5,00,506 కంపెనీలు బందైన�
ముంబై: ఇటీవల పలు కంపెనీలు, స్టార్టప్స్ నిధులు సేకరించేందుకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వస్తున్నాయి. నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు రూ.27,000 కోట్లకు
స్థానికులకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు అదనపు రాయితీలు ఎస్జీఎస్టీ, విద్యుత్తు, పెట్టుబడుల్లో ప్రభుత్వం చేయూత మంచి ఫలితాలిస్తున్న సర్కారు విధానం.. భారీగా ఉపాధి స్థానికులకు ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్�
వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్ర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమ�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా 10,113 కంపెనీలు స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిలిపివేశాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ