ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �
జీడిమెట్ల,ఏప్రిల్7 : ఇంట్లో నెలకొన్న సమస్యలతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బాలరా�
యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హ
నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) �
మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది. పోలీసులు
అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగు�
జియాగూడ : ఇటీవల తన తమ్ముడిని దొంగతనం కేసులో పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారని అతడిని వదిలేయాలని కోరుతూ పోలీసుస్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెం�