మిరప తోటకు వైరస్ సోకటంతో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెంది ఓ రైతు ఉరేసుకొన్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకున్నది.
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుత�
Army jawan | ఆర్మీ జవాన్(Army jawan,) గన్తో కాల్చుకొని ఆత్మహత్య(commits suicide)కు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం లంగర్హౌస్(Langerhouse) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు �
Commits suicide | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముంటున్న హయత్నగర్, భాగ్యలతకాలనీకి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మామ తెలిపిన వివరాల ప్రకారం.
Commits suicide | ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ�
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో మనస్థాపానికి గురై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని బతుకమ్మ కుంటలో పడి ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
Crime news | ఓ వ్యక్తి నాగార్జునసాగర్ కొత్త వంతెన పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ చెందిన న�
తల్లి ప్రేమ దొరకడం లేదనే మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా అల్లునూర్లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన అ
మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్(25) గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం..