తల్లి ప్రేమ దొరకడం లేదనే మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా అల్లునూర్లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన అ
మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్(25) గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం..
సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలకేంద్రం గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఈ బ్లాక్లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలి�
రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్�
ఆర్మీ నియామకాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం పేదింట విషం చిమ్మింది. భవిష్యత్తుపై కోటి ఆశలతో కఠోర శ్రమకోర్చి పొందిన శిక్షణ వృథా అవుతుందన్న ఆందోళన, రైల్వేపోలీసులు, కేంద్ర ఇంటలిజె�
రాయికోడ్, జూన్ 13 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన న్యాల్కల్ మండలం ముంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెనుగు అంజయ�
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �