మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది. పోలీసులు
అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగు�
జియాగూడ : ఇటీవల తన తమ్ముడిని దొంగతనం కేసులో పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారని అతడిని వదిలేయాలని కోరుతూ పోలీసుస్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెం�
విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో నలుగురి బలవన్మరణం ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్
కాచిగూడ : తల్లి, భార్య మందలించారని మనస్థాపంతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకార�
న్యూఢిల్లీ: ఒత్తిడిని తట్టుకోలేక జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన కొనికా.. కోల్కతాలోని ఓ హాస్టల్లో ఉంటూ రైఫిల్ శిక్షణ కొనసాగిస్తున్నది. ఇటీవలి
హిమాయత్నగర్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిర�
Commits suicide | జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చ�
Crime news | తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని చెప్పి నందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.