క్రైం న్యూస్ | భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కేంద్రంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం! | నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. చందూరు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బంజారాహిల్స్, మే 15: ఏడాది కాలంగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా .. కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమ�