నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం! | నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. చందూరు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బంజారాహిల్స్, మే 15: ఏడాది కాలంగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా .. కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమ�
దుండిగల్, మే 4 : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని శ
మారేడ్పల్లి, ఏప్రిల్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం- 2లో సోమవారం సాయం�