అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలలోకి మారాలని సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు.
టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్కు చెందిన ఓ రైతు వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్కుమార్ దీప క్ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో నిర్
కార్యాలయ పనివేళల అనంతరం కూడా అదనపు పను లు అప్పగిస్తూ, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు మేరకు జిల్లా సంక్షేమాధికారిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ�
నిన్నటి దాకా చెత్తాచెదారం, వర్షపునీటి గుంతలు, అడుగేస్తే బురదలోకి కూరుకుపోయిన కలెక్టరేట్ పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ తన కరీంనగర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ శాఖల అధికార
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో నవంబర్ 4న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది.
Hanumakonda Collectorate | ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాం�
విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.