పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను ఆరికట్టడంలో, వడ్ల కొనుగోళ్లలో తరుగు దోపిడీని నియంత్రించడంలో సర్కారు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమె
రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్సిటీలోనే ఫార్మాసిటీ కూడా ఉంటుందని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు.
Farmers Protest | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, సర్దన గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రైతులు నిరసన తెలిపారు.
నిరుద్యోగ యువకులకు మెడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబ
నిర్మల్ జిల్లాలో జనగణన ప్రారంభమైంది. చివరిసారి 2011లో జనాభాను లెక్కించారు. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామక ప్రక్రి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కాంట్రాక్ట్ బేసిక్లో విధులు నిర్వహించే ఎన్హెచ్ఎంల ఉద్యోగులతో పాటు ఫార్మాసిస్ట్ స్టాఫ్, అకౌంటెంట్ల ఆధార్ బేసిడ్ హాజరు లేదన్న నెపం కా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం �
వారంతా దివ్యాంగులు. కాయకష్టం చేయలేనప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చేయూతతో ఆత్మగౌరవంతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కానీ, కనికరంలేని కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం వారినీ వదలట్లేదు. ఎలాం�
నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రం �
అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలలోకి మారాలని సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు.
టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల