ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధ�
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిషరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజ�
రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు గుట్టలను సైతం వదలడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలో కరిగిపోతు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిబట్ల మున్సి పాలిటీ కాంగ్రెస్లో ముసలం రాజుకున్నది. మున్సిపల్ చైర్పర్సన్పై సొంత పార్టీకి చెందిన కౌన్సి లర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది.
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర�
అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ... సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప�
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం, కుర్మల్గూడలోని సర్వేనంబర్ 46 ప్రభుత్వ భూమి సహా పలుచోట్ల కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చింది.
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల �