ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ రెండు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు డోర్నకల్ మండలం వెన్నారం వరకు సాగునీరు అందుతోందని వివర
మహబూబాబాద్, ఏప్రిల్ 11 : చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో మహాత్మా జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్
మహబూబాబాద్ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం డోర్నకల్ మండలంలోని చాప్ల తండా ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగ�
మహబూబాబాద్ : ఏకాగ్రత, పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని జిల్లా కలెక్టర్ కె. శశాంక నిరుద్యోగ యువతకు సూచించారు. సోమవారం స్థానిక అను బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు గ్రూప్ -1, 2, 3, 4,
మూడేండ్ల తర్వాత పునఃప్రారంభం అయిన ప్రభుత్వ పాఠశాల నాడు ఎనిమిది మందికి బోధన.. ఇప్పుడు 35 మందితో కళకళ మహబూబాబాద్, మార్చి 20: నాడు విద్యార్థుల్లేక మూతపడిన ఓ సర్కారు బడి మళ్లీ జీవం పోసుకొన్నది. విద్యార్థుల తల్ల�
మహబూబాబాద్ : ఉపాధిహామీ పనుల్లో ఆడ, మగ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఏ హాల్లో ఈజీఎస్ అధికారులు, సిబ్బందికి ఒకర�
కలెక్టర్ శశాంక | జిల్లాలోని పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కే శశాంక సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులు సహకరించాలన్నారు. పంటలను సాధ్యమైనంతవ�
మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో దాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశ�
కలెక్టర్ శశాంక | ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.