18 ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్�
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం చారు.
ఎల్బీనగర్ నేషనల్ హైవే-65లోని మహవీర్ హరిణి వనస్థలి పార్క్ వద్ద 15/0 నుంచి 40/0 వరకు జరగాల్సిన జాతీయ రహదారి మరమ్మతుల కోసం ఆరు లైన్ల సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సమన్వయం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పీఎం జన్మన్ కార్యక్రమం సోమవారం పండుగలా సాగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో లైవ్ స్క్రీన్ వర్చువల్గా పీఎం మోదీతో కలిసి ఈ కార్యక్రమాన�
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆర్డీవోలు ఓటరుకు సంబంధించి వచ్చిన ఫామ్-7, ఫామ్-8 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవే
ప్రజాపాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దర�
జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అద్వైత్కుమార్ సింగ్ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు.
వర్షాల నేపథ్యంలో అధికార, పాలకవర్గాలు అప్రమత్తమయ్యాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, ఇతర జల వనరులు నిండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లోకి ఇంకా వరద అలాగే ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ కేంద్రానికి బీఅర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాలార్తండా వద్ద రూ.52కోట్లతో నిర్మించిన కొత�
Minister Satyavathi Rathod | ఏజెన్సీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్