స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పదేండ్ల ప్రత్యేక రాష్ట్ర పురోగతిలో జలవనరుల శాఖ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ ప్రగతి పేరిట నిర్వహించిన సభలు పండుగలా సాగాయి. విద్యుత్తు అధికారులు, ప్రజా ప్రతినిధులు బైక
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్లో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. కరీంనగర సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, మేయర్�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
సైక్లింగ్తో ఆరోగ్యంగా జీవించవచ్చని, పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కరీంనగర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవ
వచ్చే నెల 2నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను సర్వమతాల పండుగలా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో చేపట్టనున్న టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజకు ముందు చేపట్టే భూకర్షణం పూజలు సోమవారం ఉదయం తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆ ధ్వర్యంలో శ�
రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు �
అన్నదాతను అకాల పీడ వెంటాడుతున్నది. బంగారు పంటలు చేతికొస్తున్న తరుణంలో దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎండకాలం పూట వానకాలన్ని తలపించేలా కొడుతున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే పడిన వర్
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలు ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం
అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వార
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో పర్యటించనున్నారు.