మహిళా సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిన మహిళా క్లినిక్లను క్రమంగా అంతటా విస్తరిస్తున్నది.
Nalgonda | జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖానలో ఎలాంటి షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలడం జరగలేదని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖాన మాతా శిశు కేంద్రం సబ్ స్టోర్ రూంలో సోమవారం
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబరు 2,3 తేదీల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో బుధ�
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్
నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేశారు. ఈ జాబితాను కలెక్టర్ కార్యాలయంతో పాట�
2023-25 సంవత్సర కాలానికి గానూ కొత్త మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ �
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బాంధవుడని, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గురువారం బ�
2023-25 సంవత్సరాలకు సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్�
వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిత్యం అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖాధికారులతో శనివారం నిర్వహించిన సమ�
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉంద�
తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో బాగున్నదని గూగుల్ టీమ్ ప్రశంసించింది. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల సేకరణ కోసం గౌరవ్ అగర్వాల్ నేతృత్వంలోని గూగుల్ టీమ్ సభ్యులు గురువారం కరీంనగర్ జిల్ల
రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీ సు ఉద్యోగాల భర్తీకి గాను ఆదివారం నిర్వహించిన పరీక్షల ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష నిర్వహించగా, సెంటర్ల వద్ద పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి�
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేరొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులోని గాయత్రి పంప్ హౌస్ను బుధవారం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య, జ్య�