వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు చేయూతనందించేందుకు కరీంనగర్లోని చింతకుంటలో గల వ్యవసాయ పరిశోధనా స్థానం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది.
జిల్లాలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రహదారులు, భవనాల శాఖ, టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులతో బుధవారం �
Minister KTR | ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో జాతీయ దళిత బంధు సమ్మేళనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
కరీంనగర్కు నలువైపులా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లలో మూడింటిని మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత
జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం �
నగర శివారులోని హౌసింగ్బోర్డుకాలనీ సమీపం నుంచి సదాశివపల్లికి మానేరు వాగుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆద
ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ పద్ధతిని పాటించాలి యువతకు అవగాహన సదస్సులో వక్తలు దిగ్విజయంగా కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతీ యువకులు హాజరైన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్యూ వీసీ మారిన పరిస్థితులకు
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని వందశాతం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో
Paddy Cultivation | యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కే�
కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) తనిఖీ చేసినట్లు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్�