నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచందన సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ను గత నెల 17న ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసి�
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్(2012)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.
సాయుధ దళాల్లో పాల్గొని యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ప్రతి పౌరుడు అండగా నిలువాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా యుద్ధంలో గాయపడిన, వీరమ
ఎప్పుడెప్పుడా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధంమైంది. నల్లగొండ నియోజక వర్గంలో ఆర్వో రవి ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం మధ్యాహ్నం వరకు ఎన్నికల సామగ్రిని తీసుకోని వారికి నిర్దేశించిన �
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7గంటల నుంచి మొదలయ్యే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సామగ్రితో బుధవారం సాయంత్రానికి తమకు కేటాయించిన �
విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు శుక్రవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా..
ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపా�
రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బుధవారం స్థానిక డాన్బోసో జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను నియోజకవర్గ ఎన్నికల అధికారి దా
నల్లగొండ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ అపూర్వ�
వచ్చే నెల 2న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, సుమారు 750 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల
సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం జడ్పీలో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అధికారి స్పష్టమైన అవగాహనతో ఎన్నికలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధ్దం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్, దేవరకొండ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీం�