రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ రాహూల్రాజ్ అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని కలెక్టర్ రాహుల్ రాహుల్ రాజ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయ ఆవరణలో జ్య�
కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉం టుందని కౌంటింగ్ పాస్ ఉన్నవారికి మాత్రమే సెంటర్లోకి అనుమతి ఉందని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు, వారు ఓటు వేసి ఆచరణలో చూపిం�
ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజకవర్గాలకు రెండో రోజు శనివారం నామపత్రాలు దాఖలు కాలేదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం సెలవు అయినందున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు
బోథ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ వెల్లడించారు. గురువారం ఆర్వో చాహత్ బాజ్పాయ్తో కలిసి బోథ్ ఆర్వో కార్యాలయంలో ఏర్పాట్లు
జిలా ల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నా రు. సోమవారం ఎన్నికల నిర్వహణ,
పోలీస్ అమరుల త్యాగాలకు సెల్యూట్ అని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్కార్వర్టర్స్లో నూతనంగా అమరవీరుల ముఖచిత్రాలతో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జిల్లా అదనపు �
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవనంలో నోడల్, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోంది. ఉన్నత విద్యతోపాటు, వారు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ఇంటర్
18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్య�
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు.