ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కొల్చారం మండలం వరిగుంతంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని వడ్లు
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్లోని దాయరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ర�
మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు,
మెదక్ ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం మూడు గంటలకు ముగిసింది. దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎ�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జహీరాబాద్ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి బాబు దుర్గయ్య రోమల, అలియెన్స్ �
మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెద�
ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
సంక్షోభ సమయం మన పనితీరుకు పరీక్ష అని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం మండలపరిధిలోని లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారులు పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారు
ఈవీఎంల మొదటి ర్యాండమైజైషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదే�
రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిం�