మెదక్ జిల్లాలోని యువతీ, యువకులు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. పథకంలో భాగంగా భారత వైమానికదళం అగ్నివీర్ వాయు పేరుతో నియామకాలు చేపట్�
కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని త్వరగా తరలిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం ఆయన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 300 కేంద్రాలు ఉండగా 2.60 లక్ష�
వానకాలం సాగు కోసం మెదక్ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో గోదామ్లను సందర్శించారు. రైతులకు పంపిణీ చేస్తున్న జ�
నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని, రైతులందరూ ధాన్నాన్ని తూకం వేయించుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ముం
మండలంలోని రెడ్డిపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, త్వరితగతిన కేంద్రంలోని ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కొల్చారం మండలం వరిగుంతంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని వడ్లు
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్లోని దాయరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ర�
మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు,
మెదక్ ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం మూడు గంటలకు ముగిసింది. దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎ�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జహీరాబాద్ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి బాబు దుర్గయ్య రోమల, అలియెన్స్ �
మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెద�
ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.