ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండేలా ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశపు హాల్లో ఆర్వోఆర్ ముస�
అర్హతలున్నా రూ.2 లక్షల రుణమాఫీ కా లేదని మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి వినతిపత్రం అ�
రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. మెదక్లోని పోలీసు పరేడ్ గ్రౌం డ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆ
మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి మందుల వివ�
స్థానిక ఎన్నికలకు సన్న ద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం �
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్య�
మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్కు తగు ఆదేశాలు జారీ చేశార
మెద క్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారును ఆదేశించారు. పంట రుణమాఫీపై బ్యాంకర్లతో గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మ�
మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల
ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి శనివారం వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరలతో ఆయన మాట్లాడార�
భూసమస్యల పరిష్కారానికి రైతులు పెట్టుకున్న ధరణి దరఖాస్తులను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి తహసీల్ కార్యాలయం, ప్రభుత్వ దవ�
విద్యతో సామాజిక అంతరాలు తగ్గుతాయని పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట ముగింపు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర�
బక్రీద్ పండుగను శాంతియుతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గురువా రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయా�