వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మహమ్మద్నగర్లోని శ్రీ సాయి ఆగ్రో ఇం
సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేరొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, �
గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురసరించుకొని అదనపు కలెక్టర్ వెంక�
కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వా రా పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన�
ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు..గ్రామ బహిషరణలు జరుగుతున్నాయి. దేవాలయానికి భూమి ఇవ్వాలని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిషరించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లికార్జునస్వామి జాతర�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు, వినతులు, అర్జీలు, సమస్యలను సంబంధిత శాఖ�
ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండేలా ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశపు హాల్లో ఆర్వోఆర్ ముస�
అర్హతలున్నా రూ.2 లక్షల రుణమాఫీ కా లేదని మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి వినతిపత్రం అ�
రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. మెదక్లోని పోలీసు పరేడ్ గ్రౌం డ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆ
మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి మందుల వివ�
స్థానిక ఎన్నికలకు సన్న ద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం �
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�