Collector Rahul Raj | భూసార పరీక్ష వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం ప్రాథమి�
మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
నీటి నిల్వతోనే వ్యాధులు వ్యాప్తి చెందుతాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్,నగరం గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడంతో
Collector Rahul ra| | మెదక్ జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం కేటాయించగా, ఉద్యాన శాఖలో అధికారుల కొరత ఉన్నందున, గత 15 రోజుల క్రితం ప్రతీ ఏఈవో వారీగా 30 ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్.
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి విస
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�
Collector Rahul Raj | ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని మెదక్ కలెక్టర్ రాహుల�
Collector Rahul raj | స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని, మద్దులవాయి గ్రామములో మరో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడం జరిగిందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ర�
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను సమర్థవంతగా నిర్వహించాలని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ
Collector Rahul raj | డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని ..వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముం�