గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమ�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక టీఎన్జీవోస్ భవనంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులక
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు జిల్లా కేంద్రంలోని వ్యవ
వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కాలినడకన వెళ్లారు. అక్కడి పరిస్థితులను చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని అటవీ గ్రామాలైన సుంగాపూర్, చోర్గావ్లో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం పర్యటించారు. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ఆయన స్వయంగా గ్రామ�
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించ�
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును అందిపుచ్చుకొని సూక్ష్మ ఆహార ఉత్పత్తిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వివిధ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత�