బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ అన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రత�
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగ
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి �
వయోజనులు విధిగా ఓటు హక్కునమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. �
వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవ�
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమ�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �