ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోంది. ఉన్నత విద్యతోపాటు, వారు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ఇంటర్
18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్య�
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ అన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రత�
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగ
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి �
వయోజనులు విధిగా ఓటు హక్కునమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. �
వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవ�
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమ�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�