రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆ�
ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫిజీషియన్స్ అ�
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజతో కలి�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. దళితబంధు లబ్ధిదారులతో జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో
ఆడ, మగ.. పుట్టే బిడ్డ ఎవరైనా ఇద్దరూ సమానమే. అయినా కొందరు స్కానింగ్ల ద్వారా తమకు పుట్టే బిడ్డలను తెలుసుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను ఆసరా చేసుకొని కొందరు డాక్ట�
శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని ర�
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మం
ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాల పని తీరును కలెక్టర్ పర్యవేక్షించారు.
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం యేటా అధికారికంగా నిర్వహిస్తున్నదని, బంజారాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్య పరిష్కారంపై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �
‘సింగరేణిని మనం కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించడం ఒక్కటే మార్గం. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో కార్మికలోకం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు